Header Banner

అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం! ఫ్లైట్ లో 242 మందికి పైగా..

  Thu Jun 12, 2025 15:20        India

అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171 భయానక ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కేవలం 5 నిమిషాల్లోనే ఆ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం అహ్మదాబాద్ శివారులోని నివాస ప్రాంతంలో చోటు చేసుకుంది. విమానంలో ఉన్న 100 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ప్రాణాలతో పోరాడుతున్నారు. విమానం కూలిన వెంటనే అక్కడ దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. విమానం ఇళ్ల మధ్య కూలడంతో స్థానిక నివాసితులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు భారీగా ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అధికారికంగా విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడించకపోయినా, టెక్నికల్ ఫెయిల్యూర్ లేదా ఇంజిన్ లోపం అయ్యుండే అవకాశముందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి, గుజరాత్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #airindia #ahmedabad #242 #people #moredie